మన శ్శాంతిని ,మనో జయాన్ని కోరువారు జపించవలసిన నర నారాయణ మంత్రం.
ఓం నమో భగవతే ఉపశమశీలాయ
ఉపరత అనాత్మ్యాయా నమో అకించిన విత్తాయ
రుషి రుషభాయ నరనారాయణాయ
పరమహంస పరమ గురవే
ఆత్మ రామాధిపతయే నమో నమ ఇతి
ఈ మంత్రం జపించుట వలన మనశ్శాంతి, మనో నిగ్రహం,మనో జయం కలగడమే కాక, భక్తి శ్రద్ధలతో జపించటం వలన కోపాన్ని ,కోరికలను గెలవవచ్చు.అంతే కాక విద్యా బుద్ధులు ,సత్ప్రవర్తన అలవడుతాయి.లోక కళ్యాణ కాంక్ష కలిగిన వారు ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రమూలం - శ్రీమద్భాగవతం లోని పంచమ స్కంధం
మంత్ర జప విధానం - ప్రాత:కాలమునే లేచి స్నానాదులు ముగించుకుని పరిషుద్ధమైన వస్త్రాలు ధరించి లలాటమున తిలకం దిద్దుకుని పూజా మందిరంలో దీపారాధన చేసి తమ నిత్య కృత్యములైన సంధ్యా వందనాది కార్యక్రమాలను ముగించుకుని నిశ్చలమైన పరిశుద్ధమైన మనస్సుతో తమ తమ శక్తి కి అనుగుణంగా మంత్రాన్ని జపించాలి.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
27, జులై 2018, శుక్రవారం
25, జులై 2018, బుధవారం
దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా - భజన
దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా
దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా
పరి పరి విధముల ప్రస్తుతి జేసితీ
పార జూడవా పరాత్పరా " దర్శ "
వేదస్వరూపా అని వేయిమార్లు పిలిచినా
పలుకవు పిలిచిన,ఫలమేమి లేదురా " దర్శ "
ముమ్మాటికి నీ వాడను నేననీ
మురళీ దాసుడ కరుణించవా " దర్శ "
దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా
పరి పరి విధముల ప్రస్తుతి జేసితీ
పార జూడవా పరాత్పరా " దర్శ "
వేదస్వరూపా అని వేయిమార్లు పిలిచినా
పలుకవు పిలిచిన,ఫలమేమి లేదురా " దర్శ "
ముమ్మాటికి నీ వాడను నేననీ
మురళీ దాసుడ కరుణించవా " దర్శ "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)