5, ఫిబ్రవరి 2024, సోమవారం

ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

 నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద లో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దీనితోపాటు 108 మంది బ్రాహ్మణ దంపతుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు వేద బ్రాహ్మణుడు దిగంబర శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అన్నదానం చేశారు



చుక్కాపూర్ ఆలయంలో కుంకుమ పూజలు

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి యువ శ్రీధర్ రావు జూనియర్ అసిస్టెంట్లు సంతోష్ లక్ష్మణ్ అర్చకులు ఉన్నారు