9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వసంత పంచమి వేడుకలకు ఆహ్వానం

 


ఈనెల 12 నుంచి 14 వరకు అమ్మవారు కొరవైన బాసరలో నిర్వహించే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కమిషనర్ అనిల్ కుమార్ కు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికలను అందించారు ఈ నెల 14న రావాల్సిందిగా మంత్రిని కోరగా వేడుకలకు తప్పకుండా హాజరవుతానని సానుకూలంగా స్పందించినట్లు వారు ఒక ప్రకటనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవ్వు విజయరామారావు చైర్మన్ ప్రధాన అర్చకులు సంజీవ్ పేద పండితులు పాల్గొన్నారు



బాసర ఆలయంలో ఈనెల 12 నుంచి 14 వరకు వసంతం పంచమి వేడుకలకు నిర్వహించనున్నారు ఈవో విజయరామారావు వైదిక బృందం సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఆలయ చైర్మన్ అర్చకులు తదితరులు పాల్గొన్నార


15 నుండి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు

 విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి ప్రతి ఏటా నిర్వహించే ఈ వార్షికోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో జరిగి వార్షికోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భక్త బృందం విశేష ఏర్పాటు చేస్తోంది పీఠం వర్గాలు వార్షికోత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ వార్షికోత్సవాల్లో భాగంగా ఐదు రోజులపాటు మహా రుద్ర సహిత రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వీటితోపాటు ఆయా ఐదు రోజుల్లో లక్ష్మీ గణపతి హోమం త్రిచి సహిత అరుణ పారాయణ విశేష సూర్యారాధన మన్యుసూక్త హోమం సుబ్రహ్మణ ్య యాగం  జరిపిస్తారు ఈ మేరకు ఉ తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఏపీ తెలంగాణ గవర్నర్లతో పాటు ఆరు రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానించా


రు