హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కళ్యాణమండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి ఇందుకోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించారు 2005లో పనులు ప్రారంభం కాక తాజాగా పనులు పూర్తయి త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబైనద
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు
డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు
