6, మార్చి 2024, బుధవారం

రేపటి నుంచి ఏడుపాయల జాతర

 రేపటి నుంచి ఏడుపాయల జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఈనెల 8 నుంచి 10 వరకు జాతర జరగనున్నది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా అందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది వృద్ధులు దివ్యాంగులు పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది విఐపి క్యూ లైన్లు బారికేళ్ళు తాగునీటి కుళాయిలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు



రాజన్న ఆలయం ధగ ధగ

 మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగదగలాడుతోంది శివపార్వతుల కటౌట్లు తోరణాలు ఆకట్టుకుంటున్నాయి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు