సీతాదేవిని మహాలక్ష్మి అవతారం అంటారు ఆ మహాలక్ష్మి కరుణకు మారుపేరు ఆమె మహాలక్ష్మి అయితే రాముడు నారాయణుడు సీతారాముల గురించి మాట్లాడుతున్నప్పుడు మహాత్ములు ఆడవాళ్లు రాముడి కృప కన్నా సీతాదేవి కృపనే గొప్పగా చెప్పారు ఒకానొక కాకి అపరాధం చేసింది రాముడు వెంటనే చివరికి రాముడు వద్దకు వచ్చి తనను క్షమించమని ప్రాధేయపడింది అప్పుడు పక్కనే ఉన్న సీతాదేవి జాలిపడి దానిని విడిచిపెట్టమని కోరింది దానితో రాముడు సారైన అన్నాడు సూర్పనఖ రగడ చేసింది అయితే సీతా పక్కన ఉండడంతో రాముడు సూర్పనకు ప్రాణం తీయకుండా హెచ్చరికలతో విడిచిపెట్టాడు ఇలా సీతాదేవి పక్కన ఉన్నప్పుడు రాముడు ఎవరిని వధించలేదు సీత పక్కన లేనప్పుడు రాముడు పలువురిని వధించాడని అంటారు రావణాసురుడిని వధించిన తర్వాత ఆంజనేయుడు అశోకవనంలో సీతతో మిమ్మల్ని ఇంత కాలము ఇబ్బంది పెట్టిన ఈ అసురుల నాశనానికి ఆదేశించండి అని కోరాడు అందుకు సీతాదేవి రావణాసురుడు ఆదేశాల మేరకే వారు అలా ప్రవర్తించారు వారికి ఏ విధంగాను హాని తలపెట్టకూడదు అని చెప్పింది జగన్మాతకు తప్పించి ఇంతటి కరుణ మరి ఎవరికి ఉంటుంది అందుకే ఆమెను జగన్మాతగా భావించాలం టారు. అమ్మవారికి భూమాత అనేగా మరొక పేరు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు