4, మార్చి 2024, సోమవారం

ఆన్లైన్లో మహాశివరాత్రి ప్రసాదం

 వేములవాడ కాలేశ్వరం కీసరగుట్ట ప్రసాదాలకు అవకాశం

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆన్లైన్లో ప్రసాదాన్ని విక్రయించాలని నిర్ణయించింది సోమవారం నుంచి ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్నది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయము, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రసాదాలను కావాలనుకునేవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీ సేవలో 20025 రూపాయలు చెల్లిస్తే వారి ఇంటికి దేవాదాయ శాఖ ప్రసాదాలను పంపిణీ చేస్తుంది ఆదివారం ఈ మేరకు దేవాదాయ శాఖ పత్రిక ప్రకటన వెలువరించింది మహాశివరాత్రి వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంద

8న మహాశివరాత్రి జాగరణ వేడుకలు

 కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 8న జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో మహాశివరాత్రి జాగరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కార్యక్రమం జరిగే స్థలంలో ఆదివారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాటిపల్లి మాట్లాడుతూ 80 సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు లింగోద్భవం నిర్వహిస్తామన్నారు ప్రజలు జాగరణ ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు