6, మార్చి 2024, బుధవారం

ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు

 రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే విధుల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులు జారీ చేశారు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లిపోవచ్చుఅని అందులో పేర్కొన్నారు

శివరాత్రి ఉత్సవాలకు నిధులు విడుదల

 మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయాలలో నిర్వహించ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది స్పెషల్ డెవలప్మెంట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పథకం కింద ఉత్సవాల నిర్వహణకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కోటి మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత దేవాలయానికి రెండు కోట్లు విడుదల చేసింది