27, ఫిబ్రవరి 2024, మంగళవారం

భక్తిశ్రద్ధలతో శాభాషా వలి ఉరుసు

 ఎల్లారెడ్డిలో శాభాషా వలి దర్గా ఉరుసు ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు భాగంగా పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా వరకు ఊరేగింపుగా వెళ్లారు అనంతరం సందల్ సమర్పించారు కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు ఉన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి