బాన్సువాడ మండల కేంద్రంలోని అనేక బీబీ దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం రాత్రి దర్గాను అలంకరించారు కుల మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి అనేక బీబీ దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్నారు ఇస్లాంపూర సంగమేశ్వర కాలనీ పిఎస్ఆర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీల నుంచి ఊరేగింపు నిర్వహించారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి