10, మార్చి 2024, ఆదివారం

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది దేవాదాయమంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యతో కలిసి ఆలయ ఈవో రామకృష్ణారావు శనివారం హైదరాబాదులో సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు అనంతరం శ్రీ స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి