25, ఫిబ్రవరి 2024, ఆదివారం

అయోధ్యకు ద్విచక్ర వాహన యాత్ర

 హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇంద్రజాలికులు కళ్ళకు గంతలు కట్టుకొని ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు వారికి కామారెడ్డిలో విహెచ్పి బజరంగ్దళ్ శనివారం స్వాగతం పలికాయి మారుతీ రామకృష్ణ 1600 కిలోమీటర్ల యాత్ర చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి