3, మార్చి 2024, ఆదివారం

అయోధ్యకు తరలిన బీర్పూర్ వాసులు

 బీర్కూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది భక్తులు అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు ఆదివారం తరలి వెళ్లారు వీర్కూర్ రామాలయంలో మొదట ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిజామాబాద్కు వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు తరలి వెళ్లారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి