బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర మందిర నిర్మాణానికి పలువురు గ్రామస్తులు 120 గజాల స్థలాన్ని నిరాళంగా అందించినట్లు సర్పంచ్ బోనాల సుభాష్ తెలిపారు గ్రామానికి చెందిన కమల్ గారి పరివారానికి చెందిన లక్ష్మణ్ రంజిత్ రామ్ పటేల్ తమ సొంత స్థలాన్ని విరాళంగా అందించారని తెలిపారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
31, జనవరి 2024, బుధవారం
నదీ తీరం జనహారం
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా తీరం జనహారాన్ని తలపిస్తోంది పెనుగంగా జాతరలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేల మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు నదికి ఇరువైపులా ఇటు తెలంగాణ అట మహారాష్ట్ర పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు నైవేద్యాలు సమర్పించి ముగ్గురు తీర్చుకున్నారు దీంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దల్లారా వద్ద నది తీరం ఎటు చూసినా ఇలా భక్తజన సందడిగా దర్శనమిచ్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

