27, ఫిబ్రవరి 2024, మంగళవారం

అమ్మవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

 బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి మనుమడు విరాట్ కో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంతకుముందు వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ ఈవో విజయరామారావు అర్చకులు అమ్మవారి ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి