15, ఫిబ్రవరి 2024, గురువారం

అయోధ్యకు తరలిన రామభక్తులు

 కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన రామభక్తులు అయోధ్యలోని శ్రీరాముని దర్శనానికి బుధవారం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు అయోధ్య దర్శనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు గుద్దేటి నరసయ్య బిజెపి నాయకులు నర్సింగ్ రావు సింధు దత్తుతో పాటు పలువురు బిజెపి శ్రేణులు ఉన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి