18, ఫిబ్రవరి 2024, ఆదివారం

ముగిసిన నాగోబా జాతర

 మిశ్రం వంశీయుల మహా పూజతో ఈనెల 9న ప్రారంభమైన నాగోబా జాతర శనివారంతో ముగిసింది చివరి రోజు కూడా భక్తులు తరలివచ్చారు నాగోబాను దర్శించుకుని పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు నేడు హుండీ లెక్కింపు జాతర సందర్భంగా భక్తులు వేసిన కానుక హుండీ లెక్కింపు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయ ఇవ్వు రాజమౌళి తెలిపారు మిశ్రమ వంశీయులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు మిశ్రమ వంశీయులు సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి