16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమ్మక్కకు ముస్లిం భక్తుల ఎత్తు బంగారం

 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన ఎండి సర్దార్ షబానా దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్కను దర్శించుకున్నారు కొడుకు నవాజ్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా వారు వనదేవతలకు మొక్కుకున్నారు అతడి ఆరోగ్యం కుదుటపడగా గురువారం శంకరపట్నం లోని సమ్మక్క గద్దెకు చేరుకొని బాలుడు ఎత్తు బంగారం సమర్పించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి