16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆలయ నిర్మాణానికి విరాళం

 గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయంగా తిప్పారం తండా మాజీ సర్పంచి సుందరి భాయ్ భర్త బిషన్ నాయక్ 21 రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ గురువారం అందజేశారు వెంట గిరిజన నాయకులు భాగ్య నాయక్ శంకర్ నాయక్ పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి