బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గల శ్రీ సాయి దివ్య క్షేత్రంలో 18 వ వార్షికోత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి బుధవారం సామూహిక యజ్ఞాలు అభిషేకాలు కుంకుమార్చనల అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి కృపకు పాత్రులు కాగలరని కోరారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి