4, ఫిబ్రవరి 2024, ఆదివారం

భక్తి మార్గంలో నడవాలి

 ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి పేర్కొన్నారు శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తుల నిర్దేశించి మాట్లాడారు ప్రతిరోజూ గంట పాటు దైవ సన్నిధిలో గడపడం వల్ల మానసిక ఆహ్లాదం కలుగుతుందన్నారు కార్యక్రమంలో శ్రీధర్ కులకర్ణి వెంకట్రావు భానుదాస్ కులకర్ణి వెంకట్ సాయి బాబా తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి