14, ఫిబ్రవరి 2024, బుధవారం

భక్తులకు పండ్లు వాటర్ పంపిణీ

 బాన్స్వాడ నుండి బాసరకు కాలినడకన వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు థర్డ్ బిలోలిలో పండ్లు వాటర్ బాటిల్ ని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అష్టం శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో భక్తులకు వాటర్ సౌకర్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల సాయి రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా తదితరులు పాల్గొన్నార



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి