బాన్సువాడ నుండి ప్రారంభమైన భక్తుల పాదయాత్ర మంగళవారం బోర్గం మీదుగా బాసరకు చేరుకుంది వసంత పంచమే వేడుకలను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఏటా బాసరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారింది ఈ సందర్భంగా మార్గమధ్యంలో బూర్గం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వసంత పంచమి వేడుకల సందర్భంగా 1993 నుండి కాలినడకన బాసర పీఠాధిపతిని చేరుకుంటామన్నారు వసంత పంచమికి 46 ఒక్కరోజు ముందు భక్తులు మండల దీక్షలు నిర్వహిస్తారు వేడుకలకు రెండు రోజుల ముందు బాన్స్వాడ నుండి కాలినడకన బాసర వరకు భక్తులు పాదయాత్ర చేపడతారు నెమ్లి సాయిబాబా మందిరం బోధన్ రెడ్డి తదితర ప్రాంతాలలో బిక్షలు ఏర్పాటు చేసుకుంటారు బాసర సరస్వతి మాత ఆలయానికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి