బీర్కూరు మండల కేంద్రంలోని తోట్ల హనుమాన్ ఆలయ ఆవరణలో దుర్గామాత సంత్ గులాబ్ బాబా ఆలయాల నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు శ్రీ కాళీ దండి స్వామి వారి ఆధ్వర్యంలో వేద పండితులతో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భవాని కమిటీ అధ్యక్షుడు మాధప్ప ఆనంద పటేల్ గంగా గౌడ్ విజయ్ కన్న రాజశేఖర్ భక్తులు పాల్గొన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి