15, ఫిబ్రవరి 2024, గురువారం

అబుదాబిలో ఆలయ నిర్మాణం సువర్ణ అధ్యాయం

 




యూఏఈ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రత్యేకగా ప్రధాని నరేంద్ర మోడీ అభిమానించారు అంతర్జాతీయ స్థాయిలో మతసామరస్యానికి ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు బొచా సన్ వాసి అక్షర పురుషోత్తం సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామినారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు సంప్రదాయ పద్ధతిలో లేత గులాబీ రంగు దోమతి కొత్త స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు పురోహితులతో కలిసి పూజారికాలు తదితరులు పాల్గొన్నారు.

దేవత మూర్తులకు హారతులు ఇచ్చారు యూఏఈ మంత్రి షేక్ నహియాన్ బిన్ ముబారక్ అల్ నహియాన్ స్వామి నారాయణ్ సంప్రదాయకులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి యూఏఈ తెరతీసింది 140 కోట్ల మంది భారతీయుల మాది గెలుచుకుంది అంటూ కొనియాడారు భారతీయ ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కృతజ్ఞతలు తెలిపారు ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు ఆలయంలో అడుగడుగునా మతవైవిద్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా షేక్ జాయిద్ మసీదులకు ఇకపై స్వామినారాయణ్ ఆలయం కూడా తోడు అవుతుంది. దీని సందర్శనకు మునుమందు భారీగా భక్తులు తరలివస్తారు. అని ఆశా భావం వెలిబుచ్చారు భవ్య రామ మందిరం ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు ఆ వెంటనే అబుదాబిలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు ఇది భారత్ తో పాటు దేశ మత విశ్వాసానికి సంస్కృతి కూడా అమృతకాలం అని అన్నారు అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోడీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాతిపై వాసుదేక కుటుంబం అంటూ స్వయంగా చెక్కారు ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి