14, ఫిబ్రవరి 2024, బుధవారం

అరబ్బుల రాజధానిలో అబ్బురాల ఆలయం

 యునైటెడ్ అరబ్ యూనిట్స్ లో హిందూ ఆలయం కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఎప్పుడు సహకారమైంది యూఏఈ రాజధాని అబూ దాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది అదే బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ మందిరం. యూఏఈ లోనే గాక మొత్తం మధ్య ప్రాంతంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రైతులు నిర్మితమైన తొలిరాత్రి ఆలయం ఇది. భారత్తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మతసామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరాలనుంది విశేషాలు ఎన్నో బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్ని ఇన్ని దాదాపు 30 లక్షల దాకా భారతీయులు ఆలయాలు లేకపోలేదు దుబాయిలో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి అయితే అవి చూసేందుకు వెళ్లాల మాదిరిగా ఉంటాయి యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపంలో 27 ఎకరాల్లో నిర్మితమైంది దీని నిర్మాణానికి 700 700 కోట్ల రూపాయలు ఖర్చయింది మొత్తం నిర్మాణం బాప్సన్నల్లో జరిగింది 108 అడుగుల ఎత్తు 262 అడుగుల పొడవు 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది దీని నిర్మాణానికి దాదాపు మూడున్నర ఏళ్లు పట్టింది రాజస్థాన్ గుజరాత్ కు చెందిన 200 మందికి పైగా కార్మికులు నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 42 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు ఆలయ నిర్మాణంలో స్టీల్ కాంక్రీట్ సిమెంట్ ఏమాత్రం వాడలేదు అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాశనిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు ఆలయం నిర్మాణం లో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి శిల్పాలను బిల్వారా నుంచి తెప్పించారు లోపల నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు మందిర పునాదులు 100కు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం టూ కంపాలతో పాటు ఉష్ణోగ్రత ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి వీటిని మొత్తం 25 వేల పైచిలుకు విడిభాగాలుగా భారత్ లో నిపుణులైన పని వాళ్ళతో తయారు చేయించి యూఏఈ లో జోడించడం విశేషం ఆలయ కాంప్లెక్స్ లో ప్రార్థన మందిరం సందర్శకులకు కేంద్రం తిమ్మాటిక్ గార్డెన్లు గ్రంథాలయం గ్యాలరీ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏకంగా 5000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించారు సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు





ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈ లోని ఏడు ఎమిరేట్లకు ప్రత్యేకగా తీర్చిదిద్దడం మరో విశేషం రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు ఆలయం బయట గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెప్పారు తద్వారా ఈ ఆలయాన్ని మతసామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటయింది దీన్ని అరేబియన్ ఇస్లామిక్ వాస్తరీతులు నిర్మించడం విశేషం

ఇలా పురుడు పోసుకుంది 2014లో మోడీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్ది కాలానికి ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది 2017లో మోడీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ ఇప్పటిదాకా యూఏఈ లో ఆరుసార్లు పర్యటించారాయన తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. 2017 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహీంతో పలు అంశాలపై మోడీ లోతుగా చర్చలు జరిపారు ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఏఈ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13 1/2 ఎకరాల భూమి కూడా కేటాయించింది అనంతరం 2019లో మతసహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో పదమూడున్నర ఎకరాలు ప్రకటించింది అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది 2018లో మోడీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాక్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపేరా హౌస్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి