13, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

 దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు వేదమంత్రోచారణల మధ్య భావాకు ఫల పంచామృతాలు అష్ట ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా చేపట్టారు దాత ప్రమార్తి సుమన్ రేఖ పోతా రెడ్డి గారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం గ్రామ ప్రధాన వీధుల గుండా సాయిబాబా ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది కార్యక్రమంలో పద్మశాలి సంఘం కొట్టాలగడ్డ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షుడు కన్న దామోదర్ ఉపాధ్యక్షులు బల్ల ఆనంద్ గుడ్ల విజయ్ ప్రధాన కార్యదర్శి సబ్బని జగదీష్ కోశాధికారి నాగుల సురేష్ సహాయ కార్యదర్శి సబ్బని ప్రవీణ్ కుమార్ వెల్దండ హరిశంకర్ కన్న చంద్రబాబు సంయుక్త కార్యదర్శి సబ్బని ప్రేమ్ కుమార్ దైవశక్తి అంకం సంతోష్ సలహాదారులు ఎల్దండ రవీందర్ నాగుల సత్యనారాయణ నాగుల ప్రసాద్ నాగుల దశరథం కట్ట సుదర్శన్ తిరుమల లక్ష్మీకాంత్ పాండిదారులు నాగుల నారాయణ సబ్బని బాలయ్య వెల్దండ నరసయ్య మెరుగు గంగారం తిరుమల పోశెట్టి పాల్గొన్నారు




దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ 29వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాత రామర్ర్తి సుమన్ రేఖ పోతారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ పద్మశాలి సంఘం సభ్యులు దామోదర్ ఆనంద్ విజయ్ జగదీష్ సురేష్ ప్రవీణ్ కుమార్ హరిశంకర్ చంద్రబాబు ప్రేమ్ కుమార్ సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి