13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రామలింగేశ్వరాలయంలో నవనాథ శతాబ్ది ఉత్సవాలు

 పిట్లం మండలంలోని రామలింగేశ్వర ఆలయంలో భక్తులు నవనాథ శతాబ్ది ఉత్సవాలు మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంగళవారం స్వామివారికి అర్చన అభిషేకాలను నిర్వహించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి