నవీపేట మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించనున్నారు 11 సంవత్సరాల క్రితం వసంత పంచమి రోజున ఆలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు గణపతి హోమం అభిషేకం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అయ్యప్ప ఆశీస్సులు పొందాలని కోరారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి