భీమ్గల్ పట్టణంలో ఆదివారం రోజున పురాస్తూ గంగారపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు పోత లింగన్న విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది విగ్రహాన్ని ఊరు మైసమ్మ నుండి ఊరేగింపుగా పోతురాజుల నాట్య నృత్యాలతో డప్పు చప్పులతో మేళ తాళాలతో మంగళ హారతులతో బోనాలతో మహిళలు శోభాయాత్ర చేయడం జరిగింది. పోచమ్మ విగ్రహాన్ని కోరు చివర ఉన్న ఆలయంలో నూతన విగ్రహ పోచమ్మను మరియు పూత లింగన్నను ప్రతి స్థాపించారు తదనంతరం పోతురాజులు భజనలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మేకతో బలిదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దురస్తూ కంగారపు సంఘాల సభ్యులందరూ రెండు సంఘాల మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి