పోతంగల్ మండల పరిధిలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులకు అయోధ్యలో ఇటీవల జరిగిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో జరిగిన తీర్థ ప్రసాదాన్ని శ్రీరామ భక్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భజరంగ్ హనుమాన్లు చంద్రశేఖర్ రామభక్తులు ఉన్నారు


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి