వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం బుధవారం భక్తజనసంద్రంగా మారింది పిల్లలకు అక్షరాభ్యాస పూజలు చేయించేందుకు రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు అదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్మెల్సీ దండ విటల్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి