13, ఫిబ్రవరి 2024, మంగళవారం

బాసరకు పాదయాత్ర

 బాన్సువాడ పట్టణంలోని సరస్వతి దేవి ఆలయం నుంచి బాసర క్షేత్రానికి మాలధారులు భక్తులు అధిక సంఖ్యలో సోమవారం పాదయాత్రగా బయలుదేరారు ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి యాత్రను ప్రారంభించారు అంతకుముందు ఆలయంలో అర్చకులు కాశీ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి