దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవ ఉత్సవాలకు ముస్తాబైనది మంగళవారం ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేయడానికి ఏర్పాటు చేశారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్న దామోదర్ తెలిపారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి