14, ఫిబ్రవరి 2024, బుధవారం

సరస్వతీ మాత భక్తులకు స్నాక్స్ అందజేత

 వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని కాలినడకన బాసరకు వెళుతున్న సరస్వతి మాత భక్తులకు పోతంగల్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు శేఖర్ సెట్ మంగళవారం స్నాక్స్ వాటర్ బాటిల్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర బాసర టెంపుల్ వరకు సుమారు 70 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుందన్నారు ఈ పాదయాత్రలో సుమారు 68 మంది సరస్వతి మాత భక్తులు పాల్గొన్నట్లయితే తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో భీమ్సేట్ భక్తులు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి